Friday, May 3, 2024

TS : ఇవాళ ప‌లు ప్రాంతాల్లో వాటర్​ బంద్

ఇవాళ హైద‌రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాటర్​ సప్లయ్ ​ఉండదని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. సింగపూర్ ప్రాజెక్ట్​ నుంచి సిటీకి నీటిని తరలించే గ్రావిటీ మెయిన్ పైపు లైన్ లోని స్లూయిస్ వాల్వ్ కు డ్యామేజీ అయిందని, బుధవారం రిపేర్లు చేస్తుండడంతో వాటర్​సప్లయ్ ​బంద్​ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

షేక్ పేట, టోలిచౌకి, గోల్కొండ, భోజగుట్ట, గండిపేట, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచిరేవుల తదితర ప్రాంతాల్లో వాటర్​సప్లయ్​ఉండదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement