Sunday, April 28, 2024

Gold : పెరిగిన ప‌సిడి… ఎంతంటే….

గ‌త వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్న‌టి ధ‌ర‌ల‌తో పోలిస్తే నేడు స్వ‌ల్పంగా పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ పసిడి ధర రూ. 66,340 గా కొనసాగుతోంది.

- Advertisement -

ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే రూ. 60,810 కు చేరింది.. వెండి ధర కిలో రూ. 80,400 కు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,400లుగా ఉంది. తక్కువగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,800గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement