Saturday, April 27, 2024

TS : వారం రోజుల్లో జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టండి… కలెక్టర్‌కు ఉన్నత న్యాయస్థానం ఆదేశం

వికారాబాద్, మార్చి 20 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి పై వారం రోజుల్లో అవిశ్వాసం పెట్టాలని ఆదేశిస్తూ ప్రధాని న్యాయస్థానం ఉత్తరులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి అందజేసింది. గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైళ్ళ విజయ్ కుమార్ నేతృత్వంలో 12 మంది జడ్పిటిసిలు హైకోర్టును ఆశ్రయించగా ఎందుకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు వెలువరించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జిల్లా కలెక్టర్​కు అందాయి. మరో వారం రోజుల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత రెడ్డి పై అవిశ్వాసం పెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement