Saturday, April 27, 2024

హర్యానా గవర్నర్ దత్తాత్రేయకు ఘన స్వాగతం

కొత్తగూడెం.. : భద్రాచలం లో గురువారం జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలకు విచ్చేసిన హర్యాన గవర్నర్ దత్తాత్రేయకు కొత్తగూడెంలో ఉన్న సింగరేణి విశ్రాంతి భవనంలో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం, లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్ నాగరాజు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement