Saturday, April 27, 2024

కాంగ్రెస్ కు వ‌రంగ‌ల్ మాజీ మేయ‌ర్ స్వ‌ర్ణ గుడ్ బై…

వరంగల్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ మెంబర్‌, వరంగల్‌ మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆమె ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు.. తన మద్దతుదారులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. ప్ర‌స్తుతం టిపిసిసి అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హాస్ప‌ట‌ల్లో చికిత్స తీసుకుంటున్నార‌ని, ఆయ‌న హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంత‌రం స్వ‌యంగా క‌ల‌సి రాజీనామా లేఖ‌ను ఇస్తాన‌ని తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement