Tuesday, April 30, 2024

తెరాస పార్టీలోకి చేరికలు….

వ‌రంగ‌ల్ – గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ మడికొండ, టేకులగూడెం గ్రామాల నుండి గుండాల కళ్యాణ్, నార్లాగిరి సతీష్, ఆర్ముల రాజుతో పాటు వివిధ పార్టీల నుండి సుమారు 100 మంది కార్యకర్తలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆవాల రాధికా రెడ్డి, పోలపల్లి రామ్మూర్తి, ఆకుతోట ప్రశాంత్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement