Monday, April 29, 2024

WGL: ట్రాక్టర్ బోల్తా…పలువురికి గాయాలు…

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి సుమారు 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.

విధుల్లో ఉన్న వైద్యురాలు వైశాలి అవసరమైన చికిత్స అందించి క్షతగాత్రుల్లో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించి, నలుగురికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యురాలు వైశాలి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement