Friday, May 17, 2024

తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన తడుక కనకరాజు (58) అనే గీత కార్మికుడు వృత్తిలో భాగంగా ఈ రోజు ఉదయం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారీ చెట్టుపై నుండి పడగా తీవ్ర గాయాలయాయి. వెంటనే అక్కడున్న తోటి గీత కార్మికులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్ లోని ఎం.జి .ఎం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన గీత కార్మికుడు తడుక కనకరాజుకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మాటూరి రవీందర్ గౌడ్, చిట్యాల మండల అధ్యక్షులు మూల రమేష్ గౌడ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement