Sunday, April 28, 2024

Hanumakonda : పోడు వ్యవసాయ భూములపై మంత్రుల స‌మీక్ష‌

హనుమకొండ కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో పోడు వ్యవసాయ భూములపై రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ స‌మీక్ష‌లో జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ తరుణ్ జోషి, ఏటూరు నాగారం ఐటీడీఏ పీఓ అంకిత్, అటవీ, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement