Saturday, May 4, 2024

TS : బీఆర్ఎస్ నాయ‌కుల నిర‌స‌న

వరంగల్, ప్ర‌భ‌న్యూస్ః కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై 20వేల కోట్లు భారం మొపడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా కూడలిలో బిఆర్ఎస్ కార్యకర్తలతో నిరసన తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎల్ఆర్ఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement