Saturday, May 4, 2024

పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి

పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ఆయ‌న వికారాబాద్ మండ‌ల ప‌రిధిలోని పులుసుమామిడి ద‌గ్గ‌ర జ‌రుగుతున్న బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement