Friday, May 3, 2024

అయ్యప్ప స్వాములకు అన్నదానం..

వికారాబాద్, (ప్రభ న్యూస్): మాజీ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ త్వరలో కార్తీకమాస దీక్ష సందర్భంగా స్థానిక అయ్యప్ప దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యప్ప స్వామి దీక్ష ధరలకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. కార్తీకమాసంలో మాల వేసే స్వాములకు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం అయ్యప్ప స్వామి ఆలయం నిర్వహించడం జరుగుతున్నది మధ్యాహ్న సమయంలో స్వాములు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ అయ్యప్ప సేవా సమితి వికారాబాద్ అన్నదాన ప్రభువు మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ కోరారు. ఈ అన్నదాన కార్య‌క్ర‌మమం గురువారం నుండి మొదలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement