Monday, April 29, 2024

ఎంపీడీఓల స‌మ‌స్య‌ల‌పై – మంత్రి ఎర్ర‌బెల్లికి విన‌తి ప‌త్రం

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంపీడీఓల‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ ..రాష్ట్రం ఎంపీడీఓల సంఘం అధ్య‌క్షుడి నేతృత్వంలో ప‌లువురు ఆ సంఘం బాధ్యులు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ని మినిస్ట‌ర్స్ క్యాంపు కార్యాల‌యంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు ఎంపిడీఓలకు, డిసిఇఓలుగా ప‌దోన్న‌తులు, డిప్యూటేష‌న్లు, బ‌దిలీలు, సెల‌వుల వినియోగం, ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌లు వంటి అంశాల‌పై మంత్రికి విన‌తి ప‌త్రం అంద‌చేశారు. ఆయా స‌మస్య‌ల‌ను ప‌రిశీలిస్తామ‌ని మంత్రి వారికి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement