Monday, April 29, 2024

TS: కేసీఆర్ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ కు ఎమ్మెల్యే ఆరూరి పరామర్శ

వరంగల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ సెక్రటరీ పెంటపర్తి రాజశేఖర్ రెడ్డి తల్లి రత్నమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. బీఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారి స్వగ్రామమైన దొంగల ధర్మారం చేరుకొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా పెంటపర్తి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement