Friday, April 26, 2024

వర్దన్నపేటలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ పరిధిలో సుమారు కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ కాలనీలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ ను ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. అనంతరం మామునూర్ లో 50లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు,సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement