Thursday, May 2, 2024

Warangal : ఎంజీఎంలో ప‌ర్య‌టించిన‌ మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు ఉదయం వరంగల్ ఎంజీఎంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన పేషెంట్ బంధువులతో మంత్రి మాట్లాడారు. అనంతరం కొత్త సూపరింటెండెంట్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement