Monday, May 6, 2024

పూసూరు బ్రిడ్జిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్

రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వాజేడు మండలంలోని పూసూరు బ్రిడ్జిని సందర్శించి గోదావ‌రిన‌ది ఉధృతి వ‌ర‌ద ప‌రిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement