Monday, April 29, 2024

మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ త‌ల్లి పార్ధీవ దేహానికి నివాళుల‌ర్పించిన మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా పార్ధీవ దేహం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి శద్ధాంజలి ఘటించారు. మంత్రి సత్యవతితో ఎర్రబెల్లి మాట్లాడి తల్లి మరణానికి కారణాలను తెలుసుకున్నారు. ఆమెను ఓదార్చి, మనోధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement