Friday, May 17, 2024

క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు.

దేవరుప్పుల – మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజ్రంబిస్తున్న నేపధ్యంలో మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తప్పవని సీ.ఐ చేరాలు . దేవరుప్పుల ఎస్సై కరుణాకర్ రావు హెచ్చరించారు మాస్క్ లు ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే జరిమానా తో పాటు విపత్తు నివారణ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు అన్నారు. మండ‌లంలోని ప‌లు ప్రాంతాల‌ల‌లో వారు త‌నిఖీలు నిర్వ‌హించి క‌రోనా నిబంధ‌న‌ల‌పై వారికి అవ‌గాహ‌న క‌ల్పించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement