Friday, May 3, 2024

లక్ష్మీ పంపుహౌస్ ను సందర్శించిన కాగ్‌ బృందం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్, లక్ష్మీ బరాజ్‌ను కాగ్ (అడిషినల్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) రజ్వీర్ సింగ్ బృందం గురువారం పరిశీలించింది. బ్యారేజీ నిర్మాణం, కన్నెపల్లి పంపు హౌస్, మోటర్ల పనితీరు, నీటి ఎత్తిపోతల వివరాలను ప్రొజెక్టర్ ద్వారా ఈఈ తిరుపతి రావు వివరించారు. వీరివెంట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రోహిత్ గుట్టె(హైదరాబాద్), హైదరాబాద్ ఏజీ ఆఫీస్ బృందం సభ్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement