Wednesday, May 1, 2024

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ రాష్ట్ర హస్తకళల చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ ధన్వంతరి హోమం

కరీమాబాద్ సీఎం కేసీఆర్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని రాష్ట్ర హస్తకళల చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ తో కలిసి ధన్వంతరి హోమం నిర్వహించారు, ములుగు రోడ్ లోని శ్రీ వాసవీ మాత దేవాలయంలో ధన్వంతరి హోమం తో పాటు శ్రీ సీతారాముల శ్రీ రామ మూల మంత్ర హోమం నిర్వ‌హించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కరోనా వైరస్ పోవాలని. ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ధన్వంతరి హోమం నిర్వహించినట్లు బొల్లం సంపత్ కుమార్ వెల్లడించారు ఈ కార్యక్రమం లో ఆర్య వైశ్య సంఘం వరంగల్ అర్బన్ ఉపాధ్యక్షులు తోనుపునూరి వీరన్న, శ్రీ వాసవీ మాత దేవాలయం ఛైర్మన్ తాటికొండ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement