Friday, May 3, 2024

ములుగుకు చేరుకున్న బీజేపీ చీఫ్ బండి

ములుగు, ప్రభ న్యూస్ ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బూత్ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ములుగు చేరుకున్నారు. అతనికి బిజెపి కార్యకర్తలు అభిమానులు భారీ గజమాలతో సన్మానించారు. ములుగు ఏరియా ఆసుపత్రి నుంచి లీలా గార్డెన్ వరకు యాత్రగా బయలుదేరారు. అనంతరం సమావేశంలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement