Sunday, April 28, 2024

Voter awareness : చెన్నూరు లో ఓటర్ల చైతన్య యాత్ర

చెన్నూర్, న‌వంబ‌ర్ 9(ప్ర‌భ‌న్యూస్‌): టిడిఎస్ ఎఫ్ అధ్వర్యంలో ఓటర్ల చైతన్య యాత్ర నిర్వహించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణలో పలు పార్టీల నాయకులు ఓటర్లను వివిధ రకలుగా ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఏర్పరచిన అనంతరం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా తమ స్వార్థ ప్రయోజనాల పొందుతున్నారని ప్రజలు గమనించి తమ ఓటును వేసేముందు స్వచ్ఛమైన పాలన అందించే వారిని ఎనంచుకోవలని ప్రచారం చేశారు . ముఖ్యంగా యువకులు మేదావులు చైతన్యం ముందుండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement