Sunday, May 5, 2024

Hyd: కాంగ్రెస్ పార్టీలో చేరిన PJR కూతురు విజయారెడ్డి

పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజయారెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పెన్షన్, రేషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement