Tuesday, April 30, 2024

రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు

కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థాన పండితుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 4న ఉదయం 8-30 ని॥లకు స్వామి వారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6-00 గం॥లకు అధ్యయానోత్సవ జరగనుంది. ఈనెల 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement