వరంగల్ జిల్లా: సంగెం మండలం : గుర్తుతెలియని వివాహిత దారుణహత్యకు గురైంది.. మండలంలోని పల్లారుగూడ, వంజరపల్లి గ్రామాల మధ్య రోడ్డు మార్గంలో వివాహిత మృతదేహం పడి ఉంది.. ఆమె ను గుర్తు పట్టకుండా ఉండేదుకు దుండగులు ఆమె ముఖాన్ని చిద్రం చేశారు.. స్థానికులు మృతదేహన్ని చూసి పోలీసులకు సమాచారం అందింఆరు.. దీంతో పోలీసులు . హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంగెం ఎస్సై భరత్ అమె వివరాలను సేకరించే పనిలో పడ్డారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement