Sunday, April 28, 2024

తెలంగాణ‌లో ప‌ర్య‌టిచ‌నున్న కేంద్ర మంత్రులు

నేడు తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు ప‌లువురు కేంద్ర మంత్రులు. ఇండియాస్ జీ20 ప్రెసిడెన్సీ’ అంశంపై జరుగుతున్న సదస్సులో విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు మాజీ సీజే సుభాషణ్ రెడ్డి పాల్గొంటారు. ఔషధ నియంత్రణ అమలుపై జరిగే ‘చింతన శిబిరం’లో మాన్సూక్ మాండవీయ ప్రసంగిస్తారు. హైదరాబాదులో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement