Thursday, April 25, 2024

TSSPDCL – ఏఈ, జేఎల్ఎమ్ ఫ‌లితాలు విడుద‌ల

హైద‌రాబాద్ – విద్యుత్ శాఖ ఇటీవ‌ల నిర్వ‌హించిన ఏఈ, జేఎల్ఎమ్ ప‌రీక్షా ప‌లితాలు విడుద‌ల‌య్యాయి..టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఏఈ, జేఎల్ఎమ్ ఉద్యోగాల‌కు ఏప్రిల్ 30వ తేదీన రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ ప‌రీక్ష నిర్వ‌హించిన నెల రోజుల్లోపే ఫ‌లితాలు విడుద‌ల చేశారు. రాత ప‌రీక్ష ఫ‌లితాల కోసం tssouthernpower.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement