మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్, అలాగే ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుందని తెలిపింది. మార్చి 13న పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
- Advertisement -