Sunday, May 5, 2024

TS : ఇవాళ‌ కారు ఎక్క‌నున్న కాసాని

సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో ఇవాళ టీటీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ బీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్‌ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు.

తెలుగుదేశం పార్టీ ఉండగా.. ఉన్న పార్టీని కాదని మరొక పార్టీని ఎన్నికల్లో గెలిపించాలనే లక్ష్యంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement