Sunday, April 28, 2024

TS క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: జగదీష్ రెడ్డి

సూర్యాపేట, ప్రభ న్యూస్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రులను గురువారం రాత్రి మాజీ మంత్రి, ఎంఎల్ఏ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు. గాయాల పాలైన కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement