Wednesday, May 1, 2024

TS – విద్యుత్ షాక్ తో రైతు మృతి

గూడూరు మండలంలోని గూడూరు గ్రామ శివారు తాళ్ల తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన వ్యవసాయ రైతు మాలోత్ మన్ సింగ్ (55) వ్యవసాయ బావి మోటర్ పెట్టే క్రమంలో కరెంట్ షాక్ తో మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని భౌతికకాయాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడుకు భార్య, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement