Sunday, April 28, 2024

TS – కొండగట్టు ఘాట్ రోడ్ లో ఆటో బోల్తా – 11 మందికి గాయాలు

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ పై ఆటో బోల్తా పడిన ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. శనివారం మంచిర్యాల జిల్లా లక్సీట్టిపేట మండలం మ్యాదరిపేట కు చెందిన అంజన్న భక్తులు కొండగట్టుకు రాగా ఘాట్ రోడ్డుపై ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడడంతో గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement