Monday, April 29, 2024

‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది చేంజ్‌’.. ఎంపీ సంతోష్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్‌కుమార్‌కు ప్రతిష్ఠాత్మక ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది చేంజ్‌’ అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్‌ తాజ్‌డెక్కన్‌లో ఇంటరాక్టివ్‌ ఫోరమ్‌ ఆన్‌ ఇండియన్‌ ఎకానమీ (ఐఎఫ్‌ఐఈ) సంస్థ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు గౌరవం మరింత ఉధృతంగా ముందుకెళ్తాం అని ఎంపీ సంతోష్‌కుమార్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement