Wednesday, May 1, 2024

వరంగల్ లో టీఆర్ఎస్ ధర్నా..

హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలకు వ్యతిరేఖంగా వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.  ఈ  ధర్నాలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement