Tuesday, May 7, 2024

Revanth Reddy : మూడు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పర్యటన

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బోథ్‌, నిర్మల్‌, జనగాం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.

ఉదయం 11 గంటలకు బోథ్‌ బహిరంగ సభలో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1గంటకు నిర్మల్‌, సాయంత్రం 4 గంటలకు జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో రేవంత్‌ రెడ్డి పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement