Monday, May 6, 2024

వ్యక్తి దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆత్మకూరులోని వడ్డే యాదయ్య (50) అనే వ్యక్తిని అర్ధ‌రాత్రి తన సొంత అన్న కుమారుడు చంపాడని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న సదాశివపేట ఇన్ స్పెక్ట‌ర్ సంతోష్ కుమార్, క్లూస్ టీమ్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement