Thursday, May 2, 2024

Breaking: హనుమకొండకు చేరుకున్న గవర్నర్.. స్వాగతం పలికిన పోలీస్ కమిషనర్

వరంగల్, ప్రభ న్యూస్ ప్రతినిధి : వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు జరుగనున్న జాతీయ స్థాయి సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ మంగళవారం సాయంత్రం కాజీపేట కు చేరుకున్నారు. కాజీపేట ఎన్ ఐటీలో ఆమె బస చేశారు. గవర్నర్ కు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి స్వాగతం పలికారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానములో జరిగే సాంస్కృతిక ఉత్సవాలను ఆమె ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement