Thursday, May 2, 2024

గిరిజనులకు అన్యాయం చేస్తోన్న కేంద్రం.. సత్యవతి రాథోడ్

కేంద్రం గిరిజనులకు అన్యాయం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహమన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. పదవుల కోసమే బీజేపీ నేతలు పనిచేస్తున్నారన్నారు. తక్షణమే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలన్నారు. తెలంగాణలో తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement