Wednesday, May 8, 2024

Sirisilla: ట్రాక్టర్ ను ఢీకొట్టి బస్సు బోల్తా.. 20మందికి తీవ్రగాయాలు

ట్రాక్టర్ ను ఢీకొట్టిన బస్సు బోల్తాపడడంతో 20మందికి తీవ్రగాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టిన తర్వాత అదుపు తప్పి బోల్తాపడిన ఘటన సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో జరిగింది. ట్రాక్టర్ ను ఢీకొట్టిన తర్వాత బస్సు బోల్తాపడడంతో 20మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement