Saturday, May 18, 2024

Telangana – 25నుంచి మూడు రోజుల పాటు మోడీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లు

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికలలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి ఏర్పాటు చేసిన ప‌లు ప్ర‌చార‌స‌భ‌ల‌లో పాల్గొననున్నారు. దీనికోసం ఈ నెల 25న హైద‌రాబాద్ కు రానున్నారు.. వరుసగా మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 25న కరీంనగర్ , 26న నిర్మల్ స‌భ‌ల‌లో ప్ర‌సంగించ‌నున్నారు. 27న హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement