చెన్నై – తమిళనాడులో జరిగిన ఓ హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళ సై కాలు జారి కిందపడిపోయారు.. నడుచుకుంటూ వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా కాలికి అడ్డు తగలడంతో ఒకసారిగా కింద పడిపోయారు. తక్షణమే ఎలర్ట్ అయిన భద్రత సిబ్బంది ఆమెను పైకి లేవదీశారు.. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు ప్రకటించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Advertisement
తాజా వార్తలు
Advertisement