Monday, May 6, 2024

రేపు గవర్నర్ తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

రేపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. రామాయంపేట, ఖమ్మం ఘటనలపై నేతలు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే కేంద్ర మంత్రి చంద్రశేఖర్ రేపు ఖమ్మం వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. బీజేపీ లీగల్ సెల్ టీమ్ లు ఖమ్మం, రామాయంపేట వెళ్లనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement