Wednesday, May 15, 2024

26 పాఠశాలలకు స్వచ్ఛ్‌ విద్యాలయ పురస్కార్‌ అవార్డులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని 26 పాఠశాలలు స్వచ్ఛ్‌ పురస్కార్‌-2021-22 అవార్డుకు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలలకు రూ.2.30 లక్షల క్యాష్‌ ప్రైజ్‌ను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఈమేరకు ప్రకటించారు. స్టేట్‌ లెవల్‌ అవార్డులకు ఓవరాల్‌ కేటగిరి కింద 20 స్కూళ్లు, సబ్‌ కేటగిరీ కింద 6 స్కూళ్లకు క్యాష్‌ ప్రైజ్‌కు ఎంపికైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement