Monday, April 29, 2024

Breaking: పిల్ల‌ల‌తో ప‌నిచేయించిన‌ క‌స్తూర్భా స్కూల్‌ టీచర్ పై సస్పెన్షన్‌ వేటు

జనగామ (ప్రభన్యూస్ ప్రతినిధి): జనగామ జిల్లా.. స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ కస్తూర్భా స్కూల్‌లో పిల్ల‌ల‌తో ప‌నిచేయిస్తున్న‌ ఇంగ్లిష్ టీచ‌ర్ స‌స్పెండ్ అయ్యారు. ఈ మేర‌కు అధికారులు ఇవ్వాల ఉత్త‌ర్వులు జారీ చేశారు. పిల్లలతో పనులు చేయించుకోవడమే కాకుండా నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ బయట తిరుగుతున్న‌ట్టు ఆరోపణలున్నాయి.

దీంతో గ్రామస్తులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు జిల్లా ఉన్నాతాధికారులకు పిర్యాధు చేశారు. దీంతో వారి కంప్లెయింట్సని పరిశీలించిన‌ అధికారులు ఆ స్కూల్ నుంచి ఉపాధ్యాయురాలిని స‌స్సెండ్ చేశారు. ఈ మేర‌కు జిల్లా విద్యాశాఖ అధికారి రాము శనివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement