Saturday, May 4, 2024

Suicide – పెద్ద‌ప‌ల్లి జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య..

పెద్దపల్లి – దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నెల్లిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కటుకు అశోక్ (32) సంగీత (27) అనే భార్య, భర్తలు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారని విషయం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement