Wednesday, May 1, 2024

సాంబ శివుని ఆలయంలో మంత్రి కొప్పుల‌ ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామంలో గల సాంబశివుని ఆలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్, చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీలు బత్తినిఅరుణ, బాధినేని రాజేందర్, ఎంపీపీలు ఎడ్ల చిట్టి బాబు, బాధినేని రాజమని, ధర్మపురి మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేష్, ఆలయ కమిటీ ఛైర్మన్, పాలకవర్గ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement