Friday, April 19, 2024

Breaking : పాకిస్థాన్ లో మంచు తుఫాన్ – 16మంది దుర్మ‌ర‌ణం

పాకిస్థాన్ లో మంచు తుఫాన్ బీభ‌త్సం సృష్టించింది.ద‌ట్ట‌మైన మంచులో ప‌లు కార్లు చిక్కుకున్నాయి. కాగా ముర్రేలో 16మంది ప‌ర్యాట‌కులు దుర్మ‌ర‌ణం చెందారు. దాంతో స‌హాయ‌క‌చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement