Wednesday, May 1, 2024

కేంద్రంపై భగ్గుమన్న సింగరేణి కార్మికలోకం

కేంద్రం ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం భగ్గుమంది. లాభాల్లో ఉన్న సింగరేణిని కార్పొరేట్లకు అమ్మేయాలనే కుట్రతో 4 బొగ్గు బ్లాకులను వేలం వేసి తద్వారా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో నేను కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.  ఆర్ కె6 మైన్ పై ప్రధాని మోడీ శవయాత్ర నిర్వహించి, దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement