Tuesday, April 16, 2024

బీజేపీ పై పోరుకు స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీజేపీ పై పోరాటానికి స్పీడ్ పెంచారు. రెండు రోజుల్లో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. వ‌చ్చే నెల‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ల‌తో స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టీకే పీకే టీమ్ ను కేసీఆర్ స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. ఇప్ప‌టికే కేంద్ర రాజ‌కీయాల‌పై కేసీఆర్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. నిన్న కేంద్ర బ‌డ్జెట్ పై మీడియా స‌మావేశంలో మాట్లాడే సంద‌ర్భంగా కూడా కేసీఆర్ ఘాటైన విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement